అమరావతి, ఈవార్తలు : దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్కు మించి చంద్రబాబు నటిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు అంటే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి వత్తాసు పలుకుతూ.. గత ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం …
ఏపీ రాజకీయాలు
-
-
క్రైమ్జాతీయతాజా వార్తలు
మునిపల్లి మండలంలోని బుదేరా కంకోల్ రెండు గ్రామల శివార్ల మధ్యలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం?
మునిపల్లి మండలంలో కంకల్ గ్రామం బుదేరా శివారులో సర్వీస్ రోడ్డు పక్కన వ్యవసాయ పొలంలో. సర్వీస్ రోడ్డు పక్కన వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని. మగ మనిషి శవం లభ్యమైంది అతని వయసు అందాజా 55 సంవత్సరాలు ఉంటుంది. ఆ యొక్క పొలంలో …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని దేశ యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.భారతరత్న అబుల్ కలాం ఆజాద్ దేశ సమగ్రత కోసం, హిందూ ముస్లింల ఐక్యత …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
గుంటిమడుగుకు వైఎస్ఆర్ సిపి నాయకులు రమణారెడ్డి ,ఇతరులను వెంటనే విడుదల చేయాలి…
రాయచోటి మండలం గుంటిమడుగుకు చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు రమణారెడ్డి ,ఇతరులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్రప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.గ్రామానికి వైఎస్ఆర్ సిపి నాయకుడా ఉండడం అతను చేసిన తప్పా అని ప్రశ్నించారు. …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తాం : దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ
సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ని దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ నీ సన్మానించారు. ఈ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు..
ఖమ్మంలోని తెలంగాణ అల్ప సంఖ్యాకుల గురుకుల విద్యా సంస్థల (పాఠశాల, జూనియర్ కళాశాల) ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాలలో ఆడ పిల్లలను బడికి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
సమగ్ర కుటుంబ సర్వే కు సహకరించాలి.. మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు విజ్ఞప్తి చేశారు. సర్వేకు వచ్చే అధికారులకు కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ ప్రజలందరూ సహకరించాలని సర్వే ఆధారంగా అర్హులకు సంక్షేమ పథకాలు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలురాజకీయం
బిక్కవోలు కొమరిపాలెం గ్రామ NDA కార్యాలయాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి..
బిక్కవోలు మండలం కొమరిపాలెంలో మాజీ జడ్పీటీసీ, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు పడాల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమరిపాలెం గ్రామ NDA కార్యాలయాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి …
-
కారు, బైక్ ఢీ కొన్ని ఓ వ్యక్తికి గాయాలైన ఘటన దొడ్లడైరీ సమీపంలో చోటు చేసుకుంది. బెఃగులూరు నుంచి బద్వేలుకు బైక్ మీద వెలుతున్న వ్యక్తి, మైదుకూరు వైపు వెలుతున్న AP40CW8506 నంబర్ గల కారును దొడ్లడైరీ సమీపంలో ఎదురుగా వచ్చి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
వివాహ రిసెప్షన్ వేడుకలలో పాల్గొన్న చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..
విపన్ గండ్ల మండలంలోని గోపాల్ దీన్నె గ్రామానికి చెందిన తూముకుంట లలితమ్మ, జనార్థన్ రెడ్డి దంపతుల ఆహ్వానం మేరకు కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సాయివర్ష రెడ్డి ల వివాహ రిసెప్షన్ వేడుకలలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు …