Home » సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తాం : దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ

సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తాం : దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ

by v1meida1972@gmail.com
0 comment

సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ని దేవస్థాన ప్రధాన పూజరి సంపత్ కుమార్ శర్మ నీ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సింగోటం గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని తెలియజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in