గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కె. గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి …
telangana latest news
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలురాజకీయం
-
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో కార్పోరేటర్ భూక్య సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అసోసియేషన్ సభ్యులు, బంజారా …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
బొగ్గు బ్లాక్ లను సింగరేణికి నేరుగా కేటాయించండి.. వేలంపాట ఆపండి : సీఐటీయా జాతీయ నేతలు
బొగ్గు బ్లాక్ లను సింగరేణికి నేరుగా కేటాయించాలని, వేలంపాట ఆపాలని సీఐటీయా జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. వెంకటేశ్ డిమాండ్ చేశారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ యాత్రకు తమ సంఘం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం..
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ యూనియన్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
పటాన్చెరు అసెంబ్లీప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి భాత్ కార్యక్రమంలో బాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ
పటాన్చెరు అసెంబ్లీప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి భాత్ కార్యక్రమంలో బాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ రాజు కౌన్సిలర్ మరియు అధ్యక్షులు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం దేవేందర్ గౌడ్ OBC …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి.. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గరిడేపల్లో …
-
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) అను మహిళా గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
-
తాజా వార్తలుతెలంగాణ
జోగుళాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కె.టి దొడ్డి మండలంలో “బ్రయిట్ ఫిచర్ స్కూల్ ” ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇష్టనుసారంగా నడిపిస్తున్నారు. నూతనంగా.. బాలాజీ అనే వ్యక్తి స్కూల్ ప్రారంభం చేసి …
-
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదని ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల …