Home » కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ

కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ

by v1meida1972@gmail.com
0 comment

భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపురి, రాష్ట్ర కిషోర్ మోర్చా కార్యవర్గ సభ్యులు కురుమ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in