ఉమ్మడి మద్దూరు మండలంలో మంగళవారం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి మండలంలో ఉన్న 11 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆయన పర్యటించారు. మొదట భూనేడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఐదు …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
-
వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి కుటుంబానికి నా అభ్యర్థన.. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణవిద్య
రాష్ట్రస్థాయి ఉషు (WUSHU ), కరాటే పోటీలకు భాష్యం గ్రామర్ స్కూల్ విద్యార్థుల ఎంపిక..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి ఉషు( WUSHU )68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ (SGFTS) మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా స్టేడియం గ్రౌండ్ లో అండర్ 14 ఇయర్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కరాటే, ఉషు …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం..
ఇటీవల కొడంగల్ నియోజక వర్గం కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మద్దూరు మండల కేంద్రానికి చెందిన భీములు ను మద్దూరు ఎంపీడీవో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు ధమగాన్ పూర్ పిఎసిఎస్ చైర్మన్ నరసింహ పాల్గొన్నారు.
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణవిద్య
జవాన్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం : ఇంచార్జ్ కలెక్టర్ అతిధి సింగ్
చత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగిన మావోయిస్టు బాంబు దాడి లో మృతి చెందిన కడప జిల్లా పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వీర జవాన్ కొడవటిగంటి రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అతిథి సింగ్ …
-
తోట్లవల్లూరు (మ)పాములంక గత రాత్రి కుంతీదేవి పండుగ ఊరేగింపు అనంతరం కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాత కక్షాలను పురస్కరించు కాశీ మల్ల సుబ్రహ్మణ్యం పైఅదే గ్రామానికి చెందిన దొడ్డ లోకేష్, అతని తండ్రి గోవిందరాజులు కలసి కర్రలతో …
-
ఆంధ్రప్రదేశ్
ఏపీలో నవంబర్లో డీఎస్సీ నోటిఫికేషన్.. 16,347 టీచర్ పోస్టుల భర్తీ – Sravya News
by Sravya Teamby Sravya Teamగడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పలు హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రభుత్వం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన పెన్షన్ అమలు చేసింది. …
-
కలికిరి మండలం కొర్లకుంట బోయపల్లి బెస్తపల్లి వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుండి శివాలయం ఆర్చకలు శివకుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పుణ్యాహవ వచనం, గణపతి పూజ గంగపూజ, నవగ్రహ పూజ, రక్షాబంధనం హోమాలు నిర్వహించారు. మూడు …
-
కల్వరాల గ్రామానికి చెందిన హిమబిందు (కామర్స్ ), రాముడు (కెమిస్ట్రీ), భరత్ (హిస్టరీ) జూనియర్ లెక్చరర్ గా ఎంపిక కావడం జరిగింది.
-
ఆంధ్రప్రదేశ్
వైయస్ జగన్ ను నిలబెడుతున్న కూటమి నేతలు.. వైసీపీకి అదే సానుకూలం – Sravya News
by Sravya Teamby Sravya Teamఏపీలో గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసిపి గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసిపి …