లండన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కి అభిమానులు, ఎన్ఆర్ఐలు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. లండన్ లో మూడు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొనేందుకు …
telangana news
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
జాతీయ స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి..
పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి వృషబరాజుల బండలాగుడు పోటీలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న రైతులకు, గ్రామ ప్రజలకు మంత్రి జూపల్లి దీపావళి …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులోనిలువు_దోపిడీ భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఆలయంలోకి వాహనాలతో ప్రవేశించాలంటే ప్రైవేటు ఎంట్రీ ఫీజు రూ. 150 వసూల్ చేయడంతో పాటు పూజా సామాగ్రి విషయంలో ఇదే విధంగా దోపిడీ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఆలయంలోకి వెళ్తే హుండీలో …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
వైసిపి లీడర్ మురళీ కృష్ణంరాజుతో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజుని ఆయన నివాసంలో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మీడియా కార్యవర్గాన్ని మురళీ కృష్ణంరాజుఅభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా …
-
నిబంధనలకు విరుద్ధంగా కాజులూరు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా కొనసాగుతోంది. గతవారం రోజు నుంచి మండలంలో పలుచోట్ల ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంత సంబంధిత శాఖ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రజానర్సింహ..
సంగరెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం లో కస్తూరి గురుకుల పాఠశాల లో ఇటీవల పలుపురు విద్యార్థినిలు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రజానర్సింహ మంగళవారం స్పందించి మాట్లాడారు.
-
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. మంగళవారం ఆయన తన తండ్రి సమాధి వద్దకు చేరుకున్నారు. తన …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఘనంగా గాలివీడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్ కుమారుని వళీమా వేడుకలు..
గాలివీడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్ కుమారుని వళీమా వేడుకలు ఆదివారం రాయచోటి పట్టణంలోని ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, అన్నమయ్య జిల్లా …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన..
ఉమ్మడి మద్దూరు మండలంలో మంగళవారం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి మండలంలో ఉన్న 11 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆయన పర్యటించారు. మొదట భూనేడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఐదు …
-
వైఎస్ఆర్ అభిమానులకు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి కుటుంబానికి నా అభ్యర్థన.. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావట్లేదు. జరగకూడనివన్నీ నా కళ్ల ముందే జరిగిపోతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు …