Home » ఇడుపులపాయలో వైస్సార్ కు జగన్ ఘన నివాళి..

ఇడుపులపాయలో వైస్సార్ కు జగన్ ఘన నివాళి..

by v1meida1972@gmail.com
0 comment

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. మంగళవారం ఆయన తన తండ్రి సమాధి వద్దకు చేరుకున్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జగన్ వెంట జిల్లాలోని వైసీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in