వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం, గురువారం ఆ పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కానున్నారు. తాపల్లి పార్టీ వేదికగా నిర్వహించనున్న ఈ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ఈవీఎంల పరిశీలన.. ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ నిర్ణయం – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనేకచోట్ల ఈవీఎంల్లో అవకతవకులు జరిగాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల పోలింగ్ జరిగిన దానికంటే అధికంగా ఓట్లు లెక్కించారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు …
-
ఆంధ్రప్రదేశ్
వివాహితపై సామూహిక అత్యాచారం.. ఏలూరులో చోటుచేసుకున్న ఘటన – Sravya News
by Sravya Teamby Sravya Teamకలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఒకవైపు ఆందోళన సాగుతుండగా.. మరోవైపు ఈ తరహా దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏలూరులో ఈ తరహా ఘటన మరొకటి జరిగింది. భర్తతో కలిసి మద్యం తాగిన కొందరు యువకులు …
-
ఆంధ్రప్రదేశ్
నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు.. కీలక భేటీలు – Sravya News
by Sravya Teamby Sravya Teamఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. శినివారం అక్కడే ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, …
-
ఆంధ్రప్రదేశ్
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి బొత్స ఏకగ్రీవ ఎన్నిక.. అధికారికంగా రేపు ప్రకటన – Sravya News
by Sravya Teamby Sravya Teamవిశాఖపట్నం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ నామినేషన్లను …
-
ఆంధ్రప్రదేశ్
రేపాటి నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం.. ఫుడ్ మెనూ ఇదే – Sravya News
by Sravya Teamby Sravya Teamకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన హామీని అమలు చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా అధికారులు …
-
ఆంధ్రప్రదేశ్
నేడు విశాఖ స్థానిక సంస్థల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన.. ఖరారు చేయనున్న అధినేత చంద్రబాబు – Sravya News
by Sravya Teamby Sravya Teamవిశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. కొద్దిరోజులుగా ఈ స్థానంపై పోటీ చేయాలా వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీ సంశయంలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలన్న భావన ఆ పార్టీ నాయకులలో వ్యక్తం …
-
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి బైబై చెబుతున్న సీనియర్ నేతలు.. నష్ట నివారణకు పూనుకునేనా.! – Sravya News
by Sravya Teamby Sravya Teamగడిచిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో కార్యకర్తలు ఢీలాపడ్డారు. వైసిపి నాయకులు కూడా అంతర్మధనం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం …
-
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల ఏర్పాటు చేశారు – Sravya News
by Sravya Teamby Sravya Teamసార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ మేరకు రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ …
-
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీరా గోవింద్.? – Sravya News
by Sravya Teamby Sravya Teamఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ను ఆ పార్టీ బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. గతంలో వైసీపీ నుంచి ఈ స్థానానికి ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గత …