కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన హామీని అమలు చేయబోతోంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 చోట్ల ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. 15వ తేదీన కృష్ణా సీఎం గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించడం ద్వారా ఈ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ లో ప్రజలకు వడ్డించే ఆహారానికి సంబంధించిన మేనూ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉదయం అల్పాహారంలో భాగంగా సోమవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి, లేదా సాంబార్ అందించనున్నారు. పూరి, కుర్మా కూడా ఉండనుంది. మంగళవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ కానీ ఉప్మాతో చట్నీ, పొడి, సాంబార్, మిక్చర్ వడ్డించనున్నారు. బుధవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్, చట్నీ లేదా పొడి లేదా సాంబార్ ఇవ్వనన్నారు. గురువారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పూరి కుర్మా వడ్డించనున్నారు. శుక్రవారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా ఉప్మాతో చట్నీ లేదా పొడి లేదా సాంబర్ ఇవ్వనన్నారు. శనివారం ఇడ్లీతోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ లేదా పొంగల్తోపాటు చట్నీ లేదా పొడి లేదా సాంబార్ వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజనం లేదా రాత్రివేళ భోజనంలో భాగంగా రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డించనున్నారు. వారంలో ఏడు రోజులు మేనూ ఇలానే ఉండనుంది. కానీ, కూర మాత్రం రోజుకో రకంగా ఉంటుంది. అల్పాహారంలో ఇడ్లీ, పూరి అయితే ఒక్కొక్కరికి మూడు చొప్పున వడ్డించారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. వైట్ రైస్ 400 గ్రాములు, చెట్నీ లేదా పొడి 15 గ్రాములు,
రేపాటి నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం.. ఫుడ్ మెనూ ఇదే – Sravya News
48
previous post