దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు …
telugu news
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
-
తాజా వార్తలుతెలంగాణ
జోగుళాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కె.టి దొడ్డి మండలంలో “బ్రయిట్ ఫిచర్ స్కూల్ ” ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇష్టనుసారంగా నడిపిస్తున్నారు. నూతనంగా.. బాలాజీ అనే వ్యక్తి స్కూల్ ప్రారంభం చేసి …
-
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదని ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల …
-
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం లో వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక 29వ వార్డు, 30 వ వార్డు, 37 వ వార్డు నుండి యువకులు, మహిళలు దాదాపు 150 మంది …
-
కంది మండలం నాందేడ్ అకోలా జతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొని ముగ్గురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామానికి చెందిన సందీప్, నవీన్, గంగులూరు కు చెందిన అభిషేక్ లు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ
పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. దిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్క్ను పరిచయం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణవిద్య
జులై 31న పాలిటెక్నిక్ లలో స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్
పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి …
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జులై 28న ఖమ్మంలో జరిగే రాయల చంద్రశేఖర్ సంస్కరణ సభను జయప్రదం చేయండి భద్రాచలంలో పోస్టర్ ఆవిష్కరణ
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి జులై 16 నైట్ అకాల మరణం చెందాడు. ఆయన భారత విప్లవ ఉద్యమానికి ఎంతో కృషి చేశాడు. ఆయన …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామనీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఎటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా …