ఏపీలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాము అధికారంలోకి …
పులివెందుల – ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. …
జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి …
ఖమ్మం నగరంలోని జడ్పి సెంటర్ లో ఉన్న ఆదిత్య థియేటర్ లో శుక్రవారం ఎస్.వి క్రీయేషన్స్ బ్యానర్ పై చిత్రీకరించిన …
కొత్తగూడెంలో అమృతానంద స్వామి గురువుల ఆశీస్సులతో గురువులు అరుణానంద స్వామి నేతృత్వంలో రామవరం గోధుమ వాగు బ్రిడ్జి సమీపంలో గల …
ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ …
జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం జిల్లా కలెక్టర్ జితేష్ వి. …
భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రధాన రహదారి వెడల్పు మరియు మరమ్మత్తులకు, ఇతర అభివృద్ధి పనుల గురించి …
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని …
రాష్ట్రంలోని సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, …
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి …
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని …