బెంగళూరులో నిర్వహించిన 2024 సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్-25 కేజీల విభాగంలో 4గోల్డ్, …
v1meida1972@gmail.com
-
-
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం వేంపల్లి ఇమామ్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు …
-
జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల సభ్యులకు, జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా5, 00, 000 (ఆక్సిడెంట్ కవరేజ్) వరకు వర్తిస్తుందని …
-
తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మాచర్ల గ్రామం ఈ గ్రామ పరిధిలో బల్గర వెళ్లే మార్గంలో ” గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ” కారస్పాడెంట్. రమేష్ ఈ స్కూల్ ఆరు సంవత్సరాల నుండి …
-
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం రేకులపల్లి (జూరాల డ్యామ్ ) గ్రామం ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నందున జూరాల డ్యామ్ కు వరద నీరు వస్తుండంతో డ్యామ్ కు జలకళ వచ్చింది. డ్యామ్ కు భారీగా వరద …
-
ఆంధ్రప్రదేశ్రాజకీయం
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు..
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనేక సంక్షేమ పథకాలు …
-
తాజా వార్తలుతెలంగాణ
జాతీయ జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయండి : AIFDS ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్..
ఆగష్టు ఒకటి, రెండు తేదీలలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య, హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ స్థాయి జనరల్ బాడీ సమావేశాలను జయప్రదం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి కుమార్ అన్నారు. విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ పోకడలకు …
-
ఆందోల్ మండలం పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎంపిటిసి కృష్ణ గౌడ్ పదవి కాలం ముగిసిన సందర్భంగా ఆయన నివాసంలో గ్రామ పెద్దలు వీరేశం, శ్రీధర్ రెడ్డి, అమీర్, నారాయణ పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం కెసిఆర్ చిత్రపటంలో కూడిన జ్ఞాపకం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ …
-
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు వద్ద పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. …