జమ్మలమడుగు నగరంలోని పలు ప్రాంతాలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల డిపో, బస్టాండ్, కార్మికుల గ్యారేజ్ లోకి సుమారు మోకాలి లోతు వర్షపు నీటి జలదిగ్బంధంలో డిపో …
v1meida1972@gmail.com
-
-
పులివెందుల పట్టణంలోని స్థానిక సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ సీఐ హాజీవల్లి ఆటో డ్రైవర్లను సమావేశపరచి వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక ఆటోడ్రైవర్ తప్పనిసరిగా …
-
వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగి కింద పడిపోయి ఆదివారం తెల్లవారుజామున దాహం.. దాహమంటూ కేకలు వేసిన ఘటన చోటు చేసుకుంది. దీన్ని గమనించిన వేంపల్లె పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ రమణయ్య, …
-
చీని రైతులకు అన్యాయం చేస్తే సహించమని వ్యాపారులను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం పులివెందుల మార్కెట్ యార్డులో జరుగుతున్న చీని కాయల వేలంపాటను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారన్నారు. …
-
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. శుక్రవారం ఆర్ వి కర్ణన్ కలెక్టర్ కాన్ఫిరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో …
-
ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కార్డ్యక్ట్ వెయిటింగ్ హాల్ నందు విశ్వ చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ డిడి కస్తాల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దుంపల రవికుమార్, స్తంబద్రి హాస్పిటల్స్ …
-
ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పివైఎల్, పిఓడబ్ల్యు పాల్వంచ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అధికారికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పి వై ఎల్ భద్రాద్రి …
-
అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ మట్టి రవాణాను తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, అక్రమ మట్టి తోలకాలను అరికట్టాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గంలో …
-
మహిళా మంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన కేటీఆర్ దిష్టిబొమ్మ తగలపెట్టాలని టీపీసీసీ పిలుపునిస్తే జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల నుండి స్పందన కరువైంది. హైదరాబాద్ లో ఉన్నప్పటికీ వీడియో ద్వారా కేటీఆర్ పై జిల్లా …
-
తాజా వార్తలుతెలంగాణవిద్య
త్రివేణి స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి: PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ డిమాండ్
భద్రాచలం పట్టణంలో త్రివేణి విద్యా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ ఆరోపించారు. ప్రవేట్ విద్యాసంస్థలో ప్రభుత్వ నిబంధనలను పాటించాలని చట్టాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా త్రివేణి పాఠశాల నిర్వహిస్తున్నారన్నారు. భద్రాచలం …