తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
v1meida1972@gmail.com
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
-
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. వేంపల్లెలోని పులివెందుల, కడప రోడ్డు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి, వారిపై …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి
దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు …
-
తాజా వార్తలుతెలంగాణ
జోగుళాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కె.టి దొడ్డి మండలంలో “బ్రయిట్ ఫిచర్ స్కూల్ ” ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇష్టనుసారంగా నడిపిస్తున్నారు. నూతనంగా.. బాలాజీ అనే వ్యక్తి స్కూల్ ప్రారంభం చేసి …
-
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదని ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల …
-
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం లో వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక 29వ వార్డు, 30 వ వార్డు, 37 వ వార్డు నుండి యువకులు, మహిళలు దాదాపు 150 మంది …
-
కంది మండలం నాందేడ్ అకోలా జతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొని ముగ్గురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామానికి చెందిన సందీప్, నవీన్, గంగులూరు కు చెందిన అభిషేక్ లు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ
పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. దిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్క్ను పరిచయం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణవిద్య
జులై 31న పాలిటెక్నిక్ లలో స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్
పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి …