పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోయే సైనిక పాఠశాలకు విస్తృత స్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేను కోరినట్లు బుధవారం ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు కేటాయింపు చేసి త్వరలోనే భవనాలు …
v1meida1972@gmail.com
-
-
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు నీటి సరఫరా, వీధిలైట్లు, భూగర్భ డ్రైనేజీల సమస్యలు తెలపడానికి, స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. 08568 295 020 నంబరుకు లేదా వాట్సాప్ నంబర్ …
-
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్లో కార్పొరేటర్ శ్రీ భూక్య సుమన్ గారు పాల్గొని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ, ఎక్కువగా చెత్త వేసే …
-
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మంగళవారం జమేషి ఖురేసి విధ్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి అన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 2వ సంవత్సరం చదువుతున్న చీరాలకు చెందిన జమేషి ఖురేసి అనే …
-
కొండాపురం మండల నూతన MROగా కే.మాధవ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కొండాపురం MROగా కే.మాధవ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఆయనకు స్థానిక రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. మండల వ్యాప్తంగా రెవెన్యూ పరమైన సమస్యలు …
-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట్ గ్రామం లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ,అంగన్వాడీ టీచర్ వీణ, మరియు విజయ, మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని ప్రసవనంతరం వచ్చే గంట లోపు …
-
ఆందోల్ నియోజకవర్గం :- రాయి కోడ్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీరాజ్ కమిషనర్ పీ ఆర్ డిప్యూటీ కమిషనర్ బుధవారం పాలు గ్రామాలు పర్యటించి పల్లె ప్రకృతి వనాలు. స్మశాన వాటికలు, డంపింగ్ యార్డలను పరిశీలించారు. అనంతరం డంపింగ్ యార్డ్ …
-
-
తొండూరు మండలంలో ఈసారి వర్షాలు అధికంగా కురుస్తాయని ఆశలు పెట్టుకున్న రైతాంగానికి జూలై, ఆగస్టు నెలలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, దానికి తోడు ఎండాకాలాన్ని తలపించేలా ఎండలు ఉండటంతో గాలిలో తేమ శాతం తగ్గి పంటలు …
-
రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని యూనిట్ -2 పరిధిలో కోల్ మిల్స్ వద్ద పైపులైను లీకేజీ కావడంతో నీరు ప్రవహిస్తోంది. ఈ నీరు అక్కడ పేరుకుపోయిన బూడిదతో కలిసి ప్రవహిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానిక ఉద్యోగులు, కార్మికులు ఆవేదన వ్యక్తం …