జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం భైరపురం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టన్న అనే బొగ్గుల వ్యాపారి అక్రమంగా ఖరీదైనా కలపను రవాణా చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఏపీ లోని ప్రకాశం జిల్లా, కడప జిల్లా ప్రాంతం …
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలు
విశాఖ పాల డైరీ యాజమాన్యం ప్రభుత్వం భూమి కబ్జా చేసిందని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీ నేత
విశాఖ పాల డైరీ యాజమాన్యం ప్రభుత్వం భూమి కబ్జా చేసింది అని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీకు చెందిన అంగ లోకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అక్కిరెడ్డిపాలెం గ్రామం సమీపంలో సర్వే నెంబర్ 47/3లో దాదాపుగా మూడు …
-
పుల్కల్ మండలంలో డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సీనియర్ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కల్లపల్లి బాలరాజ్, భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
వైసిపి లీడర్ మురళీ కృష్ణంరాజుతో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో వైసీపీ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజుని ఆయన నివాసంలో నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మీడియా కార్యవర్గాన్ని మురళీ కృష్ణంరాజుఅభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి..
దుష్ట శిక్షణకు, శిష్ఠ రక్షణకు ప్రతీకగా దీపావళి నిలిస్తుందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జ్ఞానానికి, ఆనందానికి, వికాసానికి, విజయాలకు ప్రతిరూపం దీపావళి అని పేర్కొన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు, శాంతి సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, …
-
నిబంధనలకు విరుద్ధంగా కాజులూరు మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి మాఫియా కొనసాగుతోంది. గతవారం రోజు నుంచి మండలంలో పలుచోట్ల ఈ మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకపోవడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంత సంబంధిత శాఖ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
విద్యార్థుల అస్వస్థతపై స్పందించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రజానర్సింహ..
సంగరెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం లో కస్తూరి గురుకుల పాఠశాల లో ఇటీవల పలుపురు విద్యార్థినిలు తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రజానర్సింహ మంగళవారం స్పందించి మాట్లాడారు.
-
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. మంగళవారం ఆయన తన తండ్రి సమాధి వద్దకు చేరుకున్నారు. తన …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఘనంగా గాలివీడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్ కుమారుని వళీమా వేడుకలు..
గాలివీడు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్ కుమారుని వళీమా వేడుకలు ఆదివారం రాయచోటి పట్టణంలోని ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, అన్నమయ్య జిల్లా …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన..
ఉమ్మడి మద్దూరు మండలంలో మంగళవారం కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆఫీసర్(KADA )వెంకట్ రెడ్డి కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తపల్లి మండలంలో ఉన్న 11 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆయన పర్యటించారు. మొదట భూనేడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఐదు …