జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి అలిరెడ్డి పల్లి, కుమ్మరాంపల్లి గ్రామాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతినింది. వారం రోజుల్లో పంట కోస్తారనగా తుఫాన్ రైతుల ఆశలపై …
telangana news
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
ఖమ్మం నగరంలోని జడ్పి సెంటర్ లో ఉన్న ఆదిత్య థియేటర్ లో శుక్రవారం ఎస్.వి క్రీయేషన్స్ బ్యానర్ పై చిత్రీకరించిన “రాధే కృష్ణ”(1980) సినిమా రిలీజ్ అయిన సందర్భంగా చిత్ర యూనిట్ థియేటర్ లో సందడి చేసింది. మార్నింగ్ షో తర్వాత …
-
తాజా వార్తలుతెలంగాణ
గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టూ టౌన్ పోలీస్ మరియుప్రగతి గ్రామ సమైక్య వివోఏ పద్మ
గౌతమ్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో టూ టౌన్ పోలీస్ మరియుప్రగతి గ్రామ సమైక్య వివోఏ పద్మఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పాల్గొని మహిళలు అప్రమత్తంగా ఏ విధంగా ఉండాలో పిల్లలు చెడు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయంవిద్య
జీవో నెం 29 ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు
సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం ఎదురుగా జీవో నెంబర్ 29 రద్దు పరచాలని రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు జీవో …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలువిద్యసినిమా
అమ్మవారి దేవాలయం వద్ద పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహణ..
కొత్తగూడెంలో అమృతానంద స్వామి గురువుల ఆశీస్సులతో గురువులు అరుణానంద స్వామి నేతృత్వంలో రామవరం గోధుమ వాగు బ్రిడ్జి సమీపంలో గల అమ్మవారి దేవాలయం వద్ద ఆశ్విజ మాసాన్ని పురస్కరించుకొని దసరా నవరాత్రులు ముగించుకున్న సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారికి విశేషంగా , పంచామృతాలతో …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాద్ జిల్లాల నుంచి మద్దిశెట్టి అభిమానులు భారీ సంఖ్యలో మీటింగ్ కు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలువిద్య
మునగ సాగు తో ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
జిల్లాలోని నర్సరీలు, మొరింగా ప్లాంటేషన్, అజోల్ల పెంపకం, కెనాల్ బండ్ ప్లాంటేషన్,చేపల పెంపకం,పుట్టగొడుగుల పెంపకం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ ది వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన లతో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంజాతీయతాజా వార్తలురాజకీయం
నియోజకవర్గ అభివృద్ధి పనులకోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రధాన రహదారి వెడల్పు మరియు మరమ్మత్తులకు, ఇతర అభివృద్ధి పనుల గురించి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులుగౌ ” కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివారి ఛాంబర్ లో గౌరవ …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రైమ్తాజా వార్తలు
బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్ సూచనలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో భాగంగా గాంధీ నగర్ లోని …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పామర్రు టీడీపీ లో రచ్చకెక్కిన ఇసుక టెండర్ ల వివాదం..
కృష్ణా జిల్లా పామర్రు టీడీపీ లో ఇసుక టెండర్ ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతల మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెండర్ బెదిరింపు వీడియో కలవరం రేపుతోంది. ఈ వీడియో లో బెనర్జీ …