ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాస్థాయి ఉషు( WUSHU )68 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ (SGFTS) మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా స్టేడియం గ్రౌండ్ లో అండర్ 14 ఇయర్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కరాటే, ఉషు …
telangana news
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణవిద్య
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుజాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం..
ఇటీవల కొడంగల్ నియోజక వర్గం కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన మద్దూరు మండల కేంద్రానికి చెందిన భీములు ను మద్దూరు ఎంపీడీవో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు ధమగాన్ పూర్ పిఎసిఎస్ చైర్మన్ నరసింహ పాల్గొన్నారు.
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలుతెలంగాణవిద్య
జవాన్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం : ఇంచార్జ్ కలెక్టర్ అతిధి సింగ్
చత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగిన మావోయిస్టు బాంబు దాడి లో మృతి చెందిన కడప జిల్లా పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వీర జవాన్ కొడవటిగంటి రాజేష్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ అతిథి సింగ్ …
-
తోట్లవల్లూరు (మ)పాములంక గత రాత్రి కుంతీదేవి పండుగ ఊరేగింపు అనంతరం కొంతమంది వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాత కక్షాలను పురస్కరించు కాశీ మల్ల సుబ్రహ్మణ్యం పైఅదే గ్రామానికి చెందిన దొడ్డ లోకేష్, అతని తండ్రి గోవిందరాజులు కలసి కర్రలతో …
-
కలికిరి మండలం కొర్లకుంట బోయపల్లి బెస్తపల్లి వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుండి శివాలయం ఆర్చకలు శివకుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో పుణ్యాహవ వచనం, గణపతి పూజ గంగపూజ, నవగ్రహ పూజ, రక్షాబంధనం హోమాలు నిర్వహించారు. మూడు …
-
కల్వరాల గ్రామానికి చెందిన హిమబిందు (కామర్స్ ), రాముడు (కెమిస్ట్రీ), భరత్ (హిస్టరీ) జూనియర్ లెక్చరర్ గా ఎంపిక కావడం జరిగింది.
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణసినిమా
ఐ డి ఓ సి కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రాం సహాయం రఘురాం రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన దిశ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు జనవరి మాసంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమీక్ష సమావేశంలో గౌరవ శాసనసభ్యులు నియోజక వర్గాల వారీగా గ్రామాలలోని వివిధ సమస్యలను మహబూబాబాద్ ఖమ్మం గౌరవ ఎంపీల సమక్షంలో …
-
జాతీయతాజా వార్తలురాజకీయంసినిమా
కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పనిచేసే పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి “స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇన్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్” అవగాహనా కార్యక్రమం ఏర్పాటు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు మరియు సిబ్బందికి వ్యక్తిగత జీవితంలో మరియు ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియజేసే విధంగా అవగాహన …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం గాయత్రి పరివార్ వారిచే గాయత్రి హోమం.*
ఖమ్మం : ఇల్లందు క్రాస్ రోడ్ జల ఆంజనేయ స్వామి ఆలయం లో లోక కళ్యాణ కోసం , సనాతన ధర్మం రక్షణ కోసం 24 హోమ గుండాలు 96 మంది దంపతులతో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో గాయత్రి …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయతాజా వార్తలుతెలంగాణరాజకీయం
పగిలిన ఆర్టీసీ బస్సు అద్దం.. పట్టించుకోని అధికారులు
పులివెందుల – ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక బస్సు వెనుక వైపు అద్దం పగిలిపోవడంతో అక్కడ కూర్చొనేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైన ఆర్టీసీ అధికారులు …