ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు. అలాగే MTV …
telugu news
-
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువురి కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల గ్రామానికి చెందిన మరాఠీ కురుమయ్య గుండె సంబధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అదే హాస్పిటల్ లో …
-
లండన్ వేదికగా మూడురోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
పుట్టినరోజు సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి..
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
కారు ప్రమాదంలో బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. చెట్టును కారు ఢీ కొట్టడంతో ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. ఈ ఘటనపై మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
రేపే సీఎం రేవంత్ బర్త్ డే.. వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుకు ముందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు, పార్టీ నేతలు సీఎంకు తమదైన స్టైల్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కొల్లాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ మాడల్ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు..
కొల్లాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ప్రభుత్వ జిల్లా పరిషత్ మాడల్ పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రతి తరగతి తిరిగి అధ్యాపకుల విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినిలకు అందించే …
-
BHEL టౌన్షిప్ లో జ్యోతి విద్యాలయ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కిరణ్మయి కూతురు శివానీ భేల్ చర్చి వద్ద షాప్ దగ్గిర నిలబడి ఉండగా.. విద్యుత్ నగర్ న్యూ mig నివసించే దుర్గ రాజు కుమారుడు అనీష్ …
-
కడప నుంచి నెల్లూరు వైపు సీతాఫలం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. NH67 జాతీయ రహదారిపై వాంపల్లి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బొలెరో వాహనంలో సీతాఫలం కాయలు ఉండడంతో దారిన పోయే ప్రయాణికులు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
రఘునాథ పాలెంలో భక్తి శ్రద్ధలతో శివ మహా రుద్రాభిషేకం..
రఘునాథ పాలెంలోని ప్రశాంతి నిలయంలో ప్రశాంతి ఏలూరి ఆధ్వర్యంలో సోమవారం శివ మహా రుద్రాభిషేకం,శివ మహా రుద్రాహోమం ను భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోర్చన నడుమ నిర్వహించారు.ప్రధాన పూజారి తుంగతుర్తి యుగంధర్ శర్మ అధ్యక్షతన 11 మంది వేద పండితులతో …