పలుగురాళ్లపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణస్వామి 125 వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి వృషభరాజముల …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం..
గుంటూరు తూర్పు శాసనసభ్యులుగా ఎన్నికై తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా మహమ్మద్ నసీర్ అహ్మద్ ని అధ్యక్షులు కేసన శంకరరావు నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు …
-
పద్మనాభంలో ఉచిత వైద్య శిబిరాన్ని ‘సహాయత హెల్పింగ్ హేండ్స్ ఆర్గనైజషన్’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, నర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ సమయాన్ని నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించారు. …
-
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో పరిస్థితులు, దాడులపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమి తరువాత పరిస్థితులు, వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ అబ్ధుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ భవన్కు వెళ్లిన జగన్ కూలంకుషంగా …
-
ఆంధ్రప్రదేశ్
వైసిపి ఐదేళ్ల పాలనపై జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పురందేశ్వరి – Sravya News
by Sravya Teamby Sravya Teamవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర వివిధ జిల్లాలకు చెందిన పలువురు పార్టీలో చేరిన …
-
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తొండూరు ఎస్ఐ లక్ష్మినారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన తొండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణ నష్టం చేయకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే …
-
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే సృష్టిస్తోందని అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ తీవ్రంగా విమర్శించారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియం లో “సంక్షోభంలో విశాఖ …
-
జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ జట్టు గోల్ కీపర్గా వేంపల్లెలోని డా. వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాచవీటి తేజేంద్ర ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో తేజేంద్ర గోల్ కీపర్ …
-
పులివెందుల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బుధవారం ఎంపీడీవో దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యల పైన, అభివృద్ధి పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఈ …
-
వేంపల్లెలో రోడ్డు విస్తరణలో భాగంగా 33/11కెవి రాజారెడ్డి నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఫీడర్ నందు మరమ్మతుల కార్యక్రమం చేపట్టనున్నట్లు బుధవారం విద్యుత్ జేఈ శివ దినేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్ సి …