Home » రేపు వేంపల్లెలో విద్యుత్ సరఫరాలో అంతరాయం…..

రేపు వేంపల్లెలో విద్యుత్ సరఫరాలో అంతరాయం…..

by v1meida1972@gmail.com
0 comment

వేంపల్లెలో రోడ్డు విస్తరణలో భాగంగా 33/11కెవి రాజారెడ్డి నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఫీడర్ నందు మరమ్మతుల కార్యక్రమం చేపట్టనున్నట్లు బుధవారం విద్యుత్ జేఈ శివ దినేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్ సి తీసుకొని మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. రాజీవనగర్ కాలనీ, ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 12 వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు జేఈ తెలిపారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in