అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను …
telangana politics
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
-
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు …
-
జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల సభ్యులకు, జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా5, 00, 000 (ఆక్సిడెంట్ కవరేజ్) వరకు వర్తిస్తుందని …
-
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీ ఆర్ ఎస్ విడిన పార్టీ కి నష్టం లేదని మాజి మంత్రి హరీష్ రావు అన్నారు సంగరెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు మహిపాల్ రెడ్డి ని మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన పార్టీ …
-
తాజా వార్తలుతెలంగాణ
కోటి జనాభా గల మాదిగలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది:డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
హనుమకొండ జిల్లా : మాదిగ హక్కుల దండోరా రాష్ట్రస్థాయి సమావేశం హనుమకొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు సునీల్ అధ్యక్షతన వివిధ జిల్లాల నుండి వచ్చిన రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణను …
-
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బందిల గిరిబాబు సేవలు అభినందనీయమని బుగ్గారం మండల అభివృద్ధి కమిటి కన్వీనర్ చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం, సభ్యులు, మండల ప్రజలు కొనియాడారు. బదిలీ పై వెళ్తున్న సందర్భంగా …
-
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు. సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో …
-
4 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బాలాజీ నగర్ లో నిర్వహించారు. యశోద హాస్పిటల్, మలక్పేట గుండెకు సంబంధించిన పరీక్షలు బీపీ షుగర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి …
-
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ దర్నాలో ఐఎన్టియూసి నాయకుడు త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గోన్నారు. …
-
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు తెలంగాణలో …