కడప నుంచి నెల్లూరు వైపు సీతాఫలం లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. NH67 జాతీయ రహదారిపై వాంపల్లి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బొలెరో వాహనంలో సీతాఫలం కాయలు ఉండడంతో దారిన పోయే ప్రయాణికులు …
telangana politics
-
-
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి ఆమెను భర్త, బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపారు. …
-
సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలురాజకీయం
వరద ముంపు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అచ్చన్న నాయుడు
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కె. గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
పటాన్చెరు అసెంబ్లీప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి భాత్ కార్యక్రమంలో బాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ
పటాన్చెరు అసెంబ్లీప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి భాత్ కార్యక్రమంలో బాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శంషాబాద్ రాజు కౌన్సిలర్ మరియు అధ్యక్షులు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమం దేవేందర్ గౌడ్ OBC …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి.. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్
సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గరిడేపల్లో …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జులై 28న ఖమ్మంలో జరిగే రాయల చంద్రశేఖర్ సంస్కరణ సభను జయప్రదం చేయండి భద్రాచలంలో పోస్టర్ ఆవిష్కరణ
కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి జులై 16 నైట్ అకాల మరణం చెందాడు. ఆయన భారత విప్లవ ఉద్యమానికి ఎంతో కృషి చేశాడు. ఆయన …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఖమ్మం వరంగల్ 563 జాతీయ రహదారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి శ్రేణులతో కలిసి ముట్టడించి నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించి వికలాంగుల పెన్షన్ పెంపుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామనీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన జాతీయ రహదారి 563 దిగ్బంధించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ను ఆయన బృందాన్ని అరెస్టు చేసి వరంగల్ కమిషనర్ ఎటుకు తరలించిన వద్దన్నపేట పోలీసులు
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు వరంగల్ జిల్లా …
-
అసెంబ్లీ, పార్లమెంట్,స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తేనే ఆ ఆదివాసీ గుడేలు రాజకీయ నాయకులకు,ప్రజాప్రతినిధుల కండ్లకు కనిపిస్తయ్… తరువాత రోజులా నుండి వారి సమస్యలు యెవరికి పట్టావు….🤭😭స్వయంగా తెలంగాణ రాష్ట్రం లో ముగ్గురూ మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం …
-
వేంపల్లె భవిత దివ్యాంగ కేంద్రాన్ని సమగ్ర శిక్ష అభియాన్ ట్రైనింగ్, ప్రోగ్రాం రాష్ట్ర అధికారిణి కల్పన శైల సందర్శించారు. మంగళవారం వేంపల్లి భవిత కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిత కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు. భవితలో చదువుతున్న చిన్నారులందరూ …