Home » వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి..

by v1meida1972@gmail.com
0 comment

అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రికి అనుగుణంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, త్వరలో ఒక ప్రణాళిక రూపొందించాల్సిందిగా కోరారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in