విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం లో వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక 29వ వార్డు, 30 వ వార్డు, 37 వ వార్డు నుండి యువకులు, మహిళలు దాదాపు 150 మంది …
ఏపీ రాజకీయాలు
-
-
కంది మండలం నాందేడ్ అకోలా జతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొని ముగ్గురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామానికి చెందిన సందీప్, నవీన్, గంగులూరు కు చెందిన అభిషేక్ లు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ
పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. దిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్క్ను పరిచయం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణవిద్య
జులై 31న పాలిటెక్నిక్ లలో స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్
పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి …
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత …
-
ఆంధ్రప్రదేశ్
కావాలంటే నన్ను చంపండి.. నా కార్యకర్తలను కాదు : వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamన్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో వరుస హత్యల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను లక్ష్యం చేసుకొని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ‘చంపాలనుకొంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి. నాపై …
-
దోమల కాటు బారిన పడకుండా తమ ప్రాణాలు కాపాడాలని, రాయచోటి మున్సిపాలిటీ, సంజీవ నగర్ కాలనీకి చెందిన స్థానికులు వాపోతున్నారు. రాయచోటి వ్యాప్తంగా మున్సిపాలిటీకి చెందిన అన్ని ఏరియాల్లో కూడా మురికినీటి కాలువలలో మురికి నీటితోపాటు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో, మురికినీరు ఎక్కడకక్కడ …
-
వేంపల్లె భవిత దివ్యాంగ కేంద్రాన్ని సమగ్ర శిక్ష అభియాన్ ట్రైనింగ్, ప్రోగ్రాం రాష్ట్ర అధికారిణి కల్పన శైల సందర్శించారు. మంగళవారం వేంపల్లి భవిత కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిత కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు. భవితలో చదువుతున్న చిన్నారులందరూ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి..
అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను …
-
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు …