కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లు …
telugu news
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
అత్యవసర చికిత్సతో రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు..
అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11సం. ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగా జలం అనే 50సం. ల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన …
-
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర గత 35 సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. …
-
తాజా వార్తలుతెలంగాణ
సీతమ్మ సబర్వాల్ వాక్యాలను ఖండించిన తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీర్ దేవేందర్..
సీతమ్మ సబర్వాల్ మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయనీ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ మీడియా కన్వీర్ దేవేందర్ మండిపడ్డారు. దివ్యాంగులే ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యంతో పట్టుదలతో ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా మీలాంటి ఐఏఎస్, …
-
బెంగళూరులో నిర్వహించిన 2024 సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్-25 కేజీల విభాగంలో 4గోల్డ్, …
-
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం వేంపల్లి ఇమామ్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు …
-
జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల సభ్యులకు, జనసేన సభ్యత్వం లాభాలను ప్రజలకు వివరించారు. ప్రమాద జీవిత బీమా5, 00, 000 (ఆక్సిడెంట్ కవరేజ్) వరకు వర్తిస్తుందని …
-
తెలంగాణ రాష్ట్రము జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం మాచర్ల గ్రామం ఈ గ్రామ పరిధిలో బల్గర వెళ్లే మార్గంలో ” గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ” కారస్పాడెంట్. రమేష్ ఈ స్కూల్ ఆరు సంవత్సరాల నుండి …
-
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలం రేకులపల్లి (జూరాల డ్యామ్ ) గ్రామం ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నందున జూరాల డ్యామ్ కు వరద నీరు వస్తుండంతో డ్యామ్ కు జలకళ వచ్చింది. డ్యామ్ కు భారీగా వరద …
-
ఆంధ్రప్రదేశ్రాజకీయం
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని కలిసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు..
అనంతపురం జిల్లా పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, చలపతిని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షులు మైదుకూరు ఆంజనేయులు కలిశారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన, స్టాండ్ ఆఫ్ ఇండియా అనేక సంక్షేమ పథకాలు …