పుల్కల్ మండల్ లో పరిధిలోని పెద్ద రెడ్డి పెట్ గ్రామానికి చెందిన పడకంటి మల్లేశం వయసు (48 ) గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద రెడ్డి పేట గ్రామంలో డీలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒకేసారి గా గుండెపోటు …
latest news
-
-
ములుగు జిల్లా చికుపల్లి బోగత జలపాతంలో బిటెక్ విద్యార్థి మృతి చెందారు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన స్నేహమిత్రులైన సాయి, కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ గౌస్ …
-
దోమల కాటు బారిన పడకుండా తమ ప్రాణాలు కాపాడాలని, రాయచోటి మున్సిపాలిటీ, సంజీవ నగర్ కాలనీకి చెందిన స్థానికులు వాపోతున్నారు. రాయచోటి వ్యాప్తంగా మున్సిపాలిటీకి చెందిన అన్ని ఏరియాల్లో కూడా మురికినీటి కాలువలలో మురికి నీటితోపాటు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో, మురికినీరు ఎక్కడకక్కడ …
-
సమాజంలో ప్రతి రంగంలో నిత్యం అనేకమంది నిస్వార్ధమైన సేవలు అందిస్తూ ఉంటారని, అలాంటి వారిని గుర్తించి, ఘనంగా సత్కరించుకోవాడమే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన లక్ష్యమని అందులో భాగంగా నిర్వహించు అల్లూరి సీతారామరాజు లెజెండరీ అవార్డు-2024లకు ఆసక్తి గల అభ్యర్థులు …
-
వేంపల్లె భవిత దివ్యాంగ కేంద్రాన్ని సమగ్ర శిక్ష అభియాన్ ట్రైనింగ్, ప్రోగ్రాం రాష్ట్ర అధికారిణి కల్పన శైల సందర్శించారు. మంగళవారం వేంపల్లి భవిత కేంద్రంలోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. భవిత కేంద్రంలో చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు. భవితలో చదువుతున్న చిన్నారులందరూ …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను కలిసిన పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి..
అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను …
-
మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8 గంటలకు మైలవరం డ్యామ్ 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని …
-
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు …
-
తొండూరు మండలంలోని మల్లేల, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమణ పర్యటించారు. అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ సాధ్యమని ఆయన అన్నారు. …
-
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల …