84
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డ్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.