నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ కారణంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తమిళనాడుకు తుపాను …
ap news updates
-
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంరాజకీయం
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు..
బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల లో నియోజకవర్గానికి చేసిందేంటని ఆందోల్ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. జోగిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ నాయకుడు దామోదర్ రాజనర్సింహ పై లేనిపోని అబండాలు వేసే ముందు నిజాలు తెలుసుకోవాలని …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలువిద్య
జిల్లాలో వరదల వల్ల ముంపు బారిన పడ్డ 47 ఆవాసాలు : కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
గోదావరి నది వరదలు మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 మండలాలలో 47 ఆవాసాలు ముంపు బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వరద ప్రభావంతో 21,492 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని ముంపు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలురాజకీయం
వరద ముంపు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అచ్చన్న నాయుడు
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కె. గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం..
ఖమ్మం నగర INTUC నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు అద్వర్యంలో నిర్వహించిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ intuc అనుబంధం సమావేశం 3 టౌన్ ప్రాంతంలోని లారీ యూనియన్ ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల యుగంధర్ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి
దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు …
-
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర గత 35 సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ …
-
బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలం శంకవరం మెయిన్ రోడ్డు వద్ద పాత కల్వర్టు (బ్రిడ్జి) కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం వెళ్లే వాహనాలన్నీ శంకవరం ఊరిలో నుంచి గిద్దలూరుకు వెళుతుంటాయి. …
-
పలుగురాళ్లపల్లె పంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన శ్రీ సద్గురు కేశవ నారాయణస్వామి 125 వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలను మండల తెదేపా అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో సీనియర్ కేటగిరి వృషభరాజముల …