మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8 గంటలకు …
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన …
తొండూరు మండలంలోని మల్లేల, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమణ పర్యటించారు. అధికారులు, సిబ్బందితో …
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి …
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఎద్దేవా …
అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11సం. ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల …
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి …
సీతమ్మ సబర్వాల్ మాటలు చట్టాలను, కోర్టు తీర్పులను తప్పుపట్టే విధంగా ఉన్నాయనీ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర సోషల్ …
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి …
జనసేన పులివెందుల సమన్వయకర్త డాక్టర్. హరీశ్ ఆధ్వర్యంలో సోమవారం వేంపల్లెలో జనసేన క్రియాశీల సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్రియాశీల …
ఆగష్టు ఒకటి, రెండు తేదీలలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య, హైదరాబాద్ లో నిర్వహించబోయే జాతీయ స్థాయి జనరల్ …
ఆందోల్ మండలం పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎంపిటిసి కృష్ణ గౌడ్ పదవి కాలం ముగిసిన సందర్భంగా ఆయన నివాసంలో …