పులివెందుల – ప్రొద్దుటూరు మార్గంలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సుకు వెనుక అద్దం పగిలిపోవడంతో ప్రయాణికులు వర్షపు చినుకులతో ఇబ్బందులు పడుతున్నారు. …
జిల్లాలో తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గురువారం వేంపల్లి మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఇడుపులపాయ, వేంపల్లి …
సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జిల్లా గ్రంథాలయం …
ఇండియన్ కిషన్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెల్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గురువారం భారీ బహిరంగ …
భద్రాచలం నియోజకవర్గంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ప్రధాన రహదారి వెడల్పు మరియు మరమ్మత్తులకు, ఇతర అభివృద్ధి పనుల గురించి …
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై దాడుల నియంత్రణకు స్టేట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, …
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని …
ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా …
గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాకు రూ.8,257 చెల్లిస్తున్న కేంద్రం.. తెలంగాణ పత్తికి రూ.7,521 మాత్రమే ఇవ్వడం దుర్మార్గమని మాజీ …
రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన …
టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా …
గత కొంతకాలంగా నడుస్తున్న ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు (అక్టోబర్ 16న) …