రేగోడు, టేక్మాల్ మండలాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. బిజెపి జిల్లా నాయకులు బ్రహ్మ ఆధ్వరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కంచారి బ్రహ్మ మాట్లాడుతూ.. బిజెపి పార్టీకి ఆకర్షితులైన స్వచ్ఛందంగా …
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్క్రీడలుతాజా వార్తలుతెలంగాణ
పంట కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ కు స్వల్ప గాయాలు..
పెదపారుపూడి మండలం వానపాముల గ్రామం వద్ద స్టీరింగ్ కంట్రోల్ తప్పడంతో పంట కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్ళింది. అయితే ఈ ఘటనలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా.. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 20 …
-
కొల్లాపూర్ పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ఎన్టీఆర్ చౌరస్తాలో బాన సంచాలు కాల్చి, కేక్ కట్ చేసి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
నూతన వధూవరులను ఆశీర్వదించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..
మహబూబ్ నగర్ పట్టణంలోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో చాకోయి గీతా బాలప్ప దంపతుల కుమారుని వివాహానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ఆశీర్వదించారు.
-
ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ (35) హఠాన్మరణం చెందారు. రియాల్టీ షో ‘దాదాగిరి 2’ విజేతగా పేరుగాంచిన నితిన్ గురువారం ముంబైలో మరణించారు. యూపీలోని అలీఘర్కు చెందిన నితిన్ ‘దాదాగిరి 2’ విజయం తర్వాత ఫేమస్ అయ్యారు. అలాగే MTV …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పలువురి కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల గ్రామానికి చెందిన మరాఠీ కురుమయ్య గుండె సంబధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. అదే హాస్పిటల్ లో …
-
లండన్ వేదికగా మూడురోజుల పాటు జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
పుట్టినరోజు సందర్భంగా విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిశెట్టి..
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ శ్రీ శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
-
కారు ప్రమాదంలో బుదేరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. చెట్టును కారు ఢీ కొట్టడంతో ప్రిన్సిపాల్ అర్చన మృతి చెందారు. ఈ ఘటనపై మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
రేపే సీఎం రేవంత్ బర్త్ డే.. వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన ఫిషరీస్ కార్పోరేషన్ ఛైర్మన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుకు ముందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు, పార్టీ నేతలు సీఎంకు తమదైన స్టైల్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర …