కడప జిల్లా వ్యాప్తంగా గురువారం రోజు 2051 స్కూళ్లలో ఎస్ ఎం సి ఎన్నికలు జరగాల్సి ఉండగా 1999 స్కూళ్లలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు.1602 ప్రాథమిక, 115 ప్రాథమికోన్నత, 182 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 1357 పాఠశాలల్లో ఎన్నికలు …
v1meida1972@gmail.com
-
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే: డేగల ప్రభాకర్
జగన్ మానసిక స్థితి బాగోలేదని ఆయన చెల్లెలు చెప్పింది నిజమే అన్నట్లుగా జగన్ వహరిస్తున్నారని తెలుగుదేశంపార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆరోపించారు.అర్బన్ పార్టీ కార్యాలయం లో గురువారం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడరు.జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని,ప్రతిపక్ష నేత కాదని …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జోగిపేట్ లోని కస్తూర్బా కస్తూర్బాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పీఆర్టీయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మానయ్య
ఆందోల్ నియోజకవర్గం :- ఆందోల్ మండలం జోగిపేట్ లోని కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని. పీఆ ర్టీయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు, మానయ్య అన్నారు. జోగిపేటలోని కస్తూర్బా పాఠశాలలో పిఆర్టీయు సభ్య త్వ సేకరణ కార్యక్రమాలు శుక్రవారం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్న కడప జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్, మరియు మైదుకూరు శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్
SR-1 (దువ్వూరు మండలం చళ్ల బసాయపల్లె) డి బండ్ వద్ద కృష్ణ జలాలకు జలహారతి ఇచ్చి SR -2 కు నీళ్లు వదలున్నారు. అనంతరం CMP హెడ్ రెగ్యులేటర్ బటన్ నొక్కి మైదుకూరు మరియు చుట్టు ప్రక్క గ్రామాల్లోని నివాసితుల దాహార్తి …
-
ఆందోల్ నియోజకవర్గంలోని రాయి కోడ్ మండలం సంగీతం గ్రామంలో శుక్రవారం రోజున మన మహోత్సవం కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో, ఎంపీఓ అంజలి దేవి స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమం భాగంలో పాల్గొన్నారు. వారితోపాటు రాయి కోడ్ మండల యూత్ కాంగ్రెస్ …
-
న్యాయవాదులు అమృతరావు, కవితల పై జనగామ పోలీసుల దాడికి నిరసనగా రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నారాయణఖేడ్ లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్సారెడ్డి మాట్లాడుతూ జనగామ ఎస్.ఐ ని సస్పెండ్ చేయాలని …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
పచ్చదనం స్వచ్చధనం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే డా” సంజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం-పచ్చ ధనం కార్యక్రమంలో జగిత్యాల పురపాలక శాఖ వారి ఆద్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పరెడ్ మైదానంలో …
-
కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును వివేకా కుమార్తె సునీతరెడ్డి బుధవారం కలిశారు. తన తండ్రి హత్య కేసుకు సంబంధించి ఎస్పీతో సునీత చర్చించారు. గత ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో సీబీఐకి, తమకు పోలీసులు సహకరించలేదని, స్థానిక పోలీసులు నిందితులకు …
-
ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వ్యవసాయ, ఉద్యాన మల్బరీ పంటలను రైతులు తమ రైతు సేవా కేంద్రాల్లో నమోదు తప్పక చేయించుకోవాలని బుధవారం ఏఓ నవ్వాను సూచించారు. చక్రాయపేట మండలం మారెళ్లమడక గ్రామ పరిధిలో విఎఎ అంజలి వరిపంట నమోదు చేస్తున్న …
-
క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
3.50 కిలో ల ఎండు గంజాయి స్వాధీనం, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కే, శ్రీనివాసరావు రెడ్డి. స్వాధీనం
ఆందోల్ నియోజకవర్గం :- ఆగస్టు 7,(శ్రావణ్ టీవీ న్యూస్ ) ఆందోల్ మండలం డాకూర్ గ్రామం నుంచి జోగిపేట్ కు బైక్ పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. …