పెందుర్తి నియోజకవర్గం ముత్యాలమ్మ పాలెం సముద్ర తీర గ్రామంలో N T P C & ఫార్మా కంపెనీల వ్యర్థలను శుద్ధి చెయ్యకుండా కలిసిన కలుషితమైన నీటిని పైప్ లైన్స్ ద్వారా సముద్రం లోకి వదలడం వలన తీరంలో భారీగా మత్స్య …
v1meida1972@gmail.com
-
అంతర్ జాతీయతాజా వార్తలు
-
NEETతో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజీలను నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, PDSU వంటి యూనియన్లు పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి బంద్ నోటీసులు కూడా ఇచ్చాయి. మరోవైపు తెలంగాణలో …
-
బంజారా గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శివ నాయక్ వనపర్తి జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదు అంటున్న ప్రైవేట్ స్కూల్స్. స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా మొదలెట్టారు. అడ్మిషన్ ఫీజు …
-
వైసీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, ఈ రోజుకి విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్లు …
-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. …
-
మలయాళ సినీ దర్శకుడు సుధీర్ బోస్ (53) చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మలయాళంలో కళాభవన్ మణి, ముఖేష్, రంభ ప్రధాన పాత్రల్లో నటించిన …
-
తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఏడుకొండలవాడిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చింది. కాగా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు..
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఇటీవల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. బరితెగించిన ఇసుక మాఫియా ఏకంగా పోలీసులకే సవాలు విసురుతోంది. దీంతో రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. తాజాగా, బాపట్ల వైసీపీ నేత, …
-
తాజా వార్తలుతెలంగాణ
అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై స్పందించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్..
భద్రాద్రి కొత్తగూడేం జిల్లా అశ్వరావుపేట SI ఆత్మహత్య ఘటనపై జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నఅశ్వరావుపేట SI నుపరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సై …
-
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ వార్డ్ …