కర్నూలు జిల్లా కాల్వబుగ్గ ఆలయంలో దేవాదాయశాఖ అధికారి చేతివాటం చూపించారు. ఈవోగా ఆలయ బాధ్యతలు స్వీకరించగానే బ్యాంకులో పర్సనల్ అకౌంట్ తెరిచాడు. గత ఐదేళ్లుగా ఆలయానికి వచ్చిన నగదు, కానుకలను ఆ ఖాతాకే మళ్లించాడు. ఆ నగదు మొత్తాన్ని ఈవో స్వాహా …
v1meida1972@gmail.com
-
-
రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లు, రైతుల సమస్యలు పరిష్కారమయ్యేట్లు.. సామాన్యుడికి సైతం రెవెన్యూ సేవలు అందుబాటులో ఉండేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డు వర్తక సంఘం ప్రాంతంలో అధికారులు నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని తహసీల్దార్ వివేక్ తో కలిసి DCMS చైర్మన్, రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్(SI) రాణ ప్రతాప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్..
జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బానోతు రాణా ప్రతాప్ కు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పుష్పగుచ్చం అందజేసి పుట్టిన రోజు శుాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (OBC) జిల్లా అధ్యక్షులు అల్లాడి …
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు..
భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. దీపాలంకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం …
-
జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రకాశం గ్రౌండ్స్ వద్ద అండర్ 17 ఫుట్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. …
-
ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసిన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టటం ఎంత మాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణను దేశ అత్యున్నత న్యాయస్థానం మంజూరు చేసింది. తనపై ప్రభుత్వం …
-
మూసీ నిర్వాసితులను అనాథలను చేయమని.. వారికి అండగా ఉంటామని CM రేవంత్ హామీ ఇచ్చారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా శనివారం HYDలోని రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. బఫర్ జోన్ లో ఇల్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. …
-
హైదరాబాద్ మహా నగరంలో ఇక ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ సర్కార్ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ను భారీ ఎత్తున నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే …
-
మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ సినీ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నటి సమంత, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్లపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఇప్పటికే …