కొల్లాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ప్రభుత్వ జిల్లా పరిషత్ మాడల్ పాఠశాలను మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రతి తరగతి తిరిగి అధ్యాపకుల విద్యా బోధనపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినిలకు అందించే …
ఏపీ రాజకీయాలు
-
తాజా వార్తలుతెలంగాణరాజకీయం
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
రఘునాథ పాలెంలో భక్తి శ్రద్ధలతో శివ మహా రుద్రాభిషేకం..
రఘునాథ పాలెంలోని ప్రశాంతి నిలయంలో ప్రశాంతి ఏలూరి ఆధ్వర్యంలో సోమవారం శివ మహా రుద్రాభిషేకం,శివ మహా రుద్రాహోమం ను భక్తి శ్రద్ధలతో వేద పండితుల మంత్రోర్చన నడుమ నిర్వహించారు.ప్రధాన పూజారి తుంగతుర్తి యుగంధర్ శర్మ అధ్యక్షతన 11 మంది వేద పండితులతో …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలురాజకీయం
హైదరాబాద్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ నేతలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి..
కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నక్క నిరంజన్ హార్ట్ స్ట్రోక్ తో హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.. ఆస్పత్రిలో చికిత్స …
-
పోతుల గూడలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి. సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బేతయ్య, సోషల్ మీడియా ఇస్మాయిల్ షరీఫ్, నర్సింలు, సీసీ …
-
క్రైమ్తాజా వార్తలురాజకీయంవిద్య
కార్తీక మాసంలో శ్రీ రాధా దామోదర కార్తీక దీపారాధన మహోత్సవ కార్యక్రమం..
తిరుపతి ఇస్కాన్ టెంపుల్ శ్రీహరి ప్రభు వారిచే శ్రీ రాధా దామోదర కార్తీక దీపారాధన మహోత్సవ కార్యక్రమం సోమవారం సాయంత్రం పీలేరు మండలం బోడుముల్లవారిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ బృందావనం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో హరే కృష్ణ భక్తులు న్యాయవాది పురుషోత్తం రెడ్డి …
-
లండన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కి అభిమానులు, ఎన్ఆర్ఐలు, కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. లండన్ లో మూడు రోజుల పాటు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో పాల్గొనేందుకు …
-
ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ …
-
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి లో వెలిసిన స్వయంభు శ్రీ కోటలో సత్యమ్మ తల్లిని గురువారం దీపావళి సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంభం …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంక్రీడలుతాజా వార్తలుతెలంగాణరాజకీయం
జాతీయ స్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి జూపల్లి..
పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా జాతీయ స్థాయి వృషబరాజుల బండలాగుడు పోటీలను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీలో పాల్గొన్న రైతులకు, గ్రామ ప్రజలకు మంత్రి జూపల్లి దీపావళి …
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలుతెలంగాణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులోనిలువు_దోపిడీ భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఆలయంలోకి వాహనాలతో ప్రవేశించాలంటే ప్రైవేటు ఎంట్రీ ఫీజు రూ. 150 వసూల్ చేయడంతో పాటు పూజా సామాగ్రి విషయంలో ఇదే విధంగా దోపిడీ చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఆలయంలోకి వెళ్తే హుండీలో …