జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) అను మహిళా గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో …
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
-
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి
దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు …
-
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టే సరికొత్త స్లోగన్ అందుకున్న జగన్.. అదేమంటే..! – Sravya News
by Sravya Teamby Sravya Teamరాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ అధినేత జగన్.. రాజకీయంగా యాక్టివ్ కావడానికి చాలా సమయం తీసుకున్నారని అంతా భావించారు. 151 స్థానాలు నుంచి 11 స్థానాలకు వైసీపీ పడిపోవడంతో ఇప్పుడు వైసీపీ నాయకులు కోలుకునే అవకాశం లేదని, …
-
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం లో వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక 29వ వార్డు, 30 వ వార్డు, 37 వ వార్డు నుండి యువకులు, మహిళలు దాదాపు 150 మంది …
-
కంది మండలం నాందేడ్ అకోలా జతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొని ముగ్గురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామానికి చెందిన సందీప్, నవీన్, గంగులూరు కు చెందిన అభిషేక్ లు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ
పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. దిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్క్ను పరిచయం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణవిద్య
జులై 31న పాలిటెక్నిక్ లలో స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్
పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి …