అసెంబ్లీ, పార్లమెంట్,స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తేనే ఆ ఆదివాసీ గుడేలు రాజకీయ నాయకులకు,ప్రజాప్రతినిధుల కండ్లకు కనిపిస్తయ్… తరువాత రోజులా నుండి వారి సమస్యలు యెవరికి పట్టావు….🤭😭స్వయంగా తెలంగాణ రాష్ట్రం లో ముగ్గురూ మంత్రులు ఉన్నా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం …
telugu news
-
-
భద్రాచలం కేంద్రంగా అనేక డివిజన్లో నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వైద్యం కోసం భద్రాచలంలో ఉన్న 100 పడకల ప్రభుత్వం వైద్యశాలకు రోగులు వైద్యం నిమిత్తం వస్తున్నారు ఈ క్రమంలో ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంటుందని …
-
సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది కూరగాయల ధరలు ఆకాశ నడుస్తున్నాయి . ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు టమాట చుక్కలు చూపిస్తుంది, కిలో …
-
పుల్కల్ మండల్ లో పరిధిలోని పెద్ద రెడ్డి పెట్ గ్రామానికి చెందిన పడకంటి మల్లేశం వయసు (48 ) గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద రెడ్డి పేట గ్రామంలో డీలర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఒకేసారి గా గుండెపోటు …
-
ములుగు జిల్లా చికుపల్లి బోగత జలపాతంలో బిటెక్ విద్యార్థి మృతి చెందారు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన స్నేహమిత్రులైన సాయి, కిరణ్, నాగేంద్ర, సుశాంత్, వంశీ గౌస్ …
-
దోమల కాటు బారిన పడకుండా తమ ప్రాణాలు కాపాడాలని, రాయచోటి మున్సిపాలిటీ, సంజీవ నగర్ కాలనీకి చెందిన స్థానికులు వాపోతున్నారు. రాయచోటి వ్యాప్తంగా మున్సిపాలిటీకి చెందిన అన్ని ఏరియాల్లో కూడా మురికినీటి కాలువలలో మురికి నీటితోపాటు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో, మురికినీరు ఎక్కడకక్కడ …
-
సమాజంలో ప్రతి రంగంలో నిత్యం అనేకమంది నిస్వార్ధమైన సేవలు అందిస్తూ ఉంటారని, అలాంటి వారిని గుర్తించి, ఘనంగా సత్కరించుకోవాడమే అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన లక్ష్యమని అందులో భాగంగా నిర్వహించు అల్లూరి సీతారామరాజు లెజెండరీ అవార్డు-2024లకు ఆసక్తి గల అభ్యర్థులు …
-
మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8 గంటలకు మైలవరం డ్యామ్ 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని …
-
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు …
-
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల …