అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ను పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యులు, నర్సుల కొరత విషయాలను …
ap news
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
-
మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన గర్భవతి అంజనమ్మ ఇద్దరు పిల్లలతో పాటు మంగళవారం రాత్రి 8 గంటలకు మైలవరం డ్యామ్ 13వ గేటు వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు.. వెంటనే ఘటన స్థలానికి చేరుకొని …
-
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం హర్షణీయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ పేర్కొన్నారు. వేంపల్లిలో మంగళవారం బిజెపి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.. ప్రధాని మోడీ గ్యారెంటి, చంద్రబాబు …
-
తొండూరు మండలంలోని మల్లేల, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో మంగళవారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి రమణ పర్యటించారు. అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతోనే విద్యుత్ ప్రమాదాల నివారణ సాధ్యమని ఆయన అన్నారు. …
-
పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణపై ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ వి. సునీత అవగాహన సదస్సు నిర్వహించారు. మంగళవారం వేంపల్లి ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఈ సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
అరచేతిలో వైకుంఠంలా కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరచేతిలో వైకుంఠంలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం వేంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లు …
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలు
అత్యవసర చికిత్సతో రోగుల ప్రాణాలు కాపాడిన ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు..
అత్యవసర చికిత్సతో ప్రైమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు రోగుల ప్రాణాలు కాపాడారు. 11సం. ల చిన్న పాపకు అత్యవసర ఊపిరితిత్తుల చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అలాగే గంగా జలం అనే 50సం. ల మహిళకు గుండెకు సంబంధించిన కీలకమైన …
-
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిపై దుష్ప్రచారం మానుకోవాలనీ చీకట్ల సత్యనారాయణ అన్నారు. కోటిపల్లి గ్రామంలో రావులపాలెం యానం ప్రధాన రహదారి కోటిపల్లి రేవు దగ్గర గత 35 సంవత్సరాల నుండి చీకట్ల సత్యనారాయణ కూరగాయల షాపు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. …
-
బెంగళూరులో నిర్వహించిన 2024 సౌత్ జోన్ తైక్వాండో ఛాంపియన్ పోటీల్లో పులివెందుల విద్యార్థులు ప్రతిభను చాటారు. యువ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని సోమవారం కోచ్ గంగాధర్ తెలిపారు. మినీ సబ్ జూనియర్ అండర్-25 కేజీల విభాగంలో 4గోల్డ్, …
-
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం వేంపల్లి ఇమామ్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు …