గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన బాలిక శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్త రెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక.. రోజు మాదిరిగానే ఉదయం స్కూల్ కి వెళ్లి …
ఆంధ్రప్రదేశ్
-
-
సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ, ప్రజా రక్షణ భేరి కమిటీల గ్రామ స్థాయి లో సభ్యత్వ పొందినవారు మీరు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తాం అని రాష్ట్ర అధ్యక్షులు పొన్నా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
తరచూ యాక్సిడెంట్.. స్పీడ్ బ్రేకర్స్ కోసం ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకెళ్తా వైటిఆర్
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ 52 వార్డు లో రోడ్డుమీద అలాగే శాంతినగర్ జంక్షన్ లో యువత బైక్స్ మీద వేగంగా డ్రైవ్ చేయడం.. అలాగే స్థానికులకు భయాందోళన చెందుతున్నారు. స్థానికుల ఇబ్బంది కలగడం గమనించిన వై టి ఆర్.. మూడు రోడ్డులు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి : పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి విభాగం, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయండి..ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్
అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ. 20 వేల ఇస్తామన్నారు. …
-
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ హాల్ లో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, తదితర శాఖల …
-
గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలాడుతోంది.గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి సోమవారం నాటికి మూడు టీఎంసీ ల నీరు చేరిందని అధికారులు …
-
పులివెందుల పట్టణంలోని ఎంపీ ఇంటి వద్ద సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని, బిల్లులు మంజూరు చేయించాలని ప్రజలు ఎంపీని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ..
స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శృతిన్జాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ …
-
విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ …