తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
ఆంధ్రప్రదేశ్
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
-
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. వేంపల్లెలోని పులివెందుల, కడప రోడ్డు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి, వారిపై …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి
దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు …
-
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం లో వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. స్థానిక 29వ వార్డు, 30 వ వార్డు, 37 వ వార్డు నుండి యువకులు, మహిళలు దాదాపు 150 మంది …
-
కంది మండలం నాందేడ్ అకోలా జతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీ కొని ముగ్గురు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పుల్కల్ మండలం గంగోజిపేట గ్రామానికి చెందిన సందీప్, నవీన్, గంగులూరు కు చెందిన అభిషేక్ లు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
కడప రిమ్స్ కు చికిత్సకు వెళ్తే.. డబ్బులు తీసుకున్నారు..RMOకు ఫిర్యాదు చేసిన మహిళ
పేషెంట్ నుంచి రిమ్స్ ఉద్యోగి డబ్బులు తీసుకున్నాడని బుధవారం ఓ మహిళ RMOకు ఫిర్యాదు చేసింది. దిన్నె మండలానికి చెందిన మహిళ HIV చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవడానికి తరచూ RIMSకి వచ్చేది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కౌన్సిలర్క్ను పరిచయం …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణవిద్య
జులై 31న పాలిటెక్నిక్ లలో స్పాట్ అడ్మిషన్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్
పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో మిగిలి …
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వైసీపీ పార్టీ క్రియాశీలక పదవికి రాజీనామా చేశారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో ఆయన బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత …
-
ఆంధ్రప్రదేశ్
కావాలంటే నన్ను చంపండి.. నా కార్యకర్తలను కాదు : వైఎస్ జగన్ – Sravya News
by Sravya Teamby Sravya Teamన్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో వరుస హత్యల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను లక్ష్యం చేసుకొని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ‘చంపాలనుకొంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి. నాపై …