శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపం లో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో …
latest news
-
-
పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఇటీవల ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్రియాశీల సభ్యత్వం తీసుకున్న గడ్డు క్రాంతి కుమార్.. వారి కుటుంబానికి వార్డు అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ రూ. 50 వేలు చెక్కు ను అందజేశారు. …
-
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) అను మహిళా గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త ముక్కెర రమేష్ రాయికల్ పోలీస్ స్టేషన్ లో …
-
అంతర్ జాతీయఆంధ్రప్రదేశ్తాజా వార్తలుతెలంగాణరాజకీయం
కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పించిన భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
‘పులివెందుల జగనన్న కాలనీల్లో రూ.150 కోట్ల స్కాం’.. మంత్రి పార్థసారథి ఆరోపణ
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
తొండూరు మండలం బుచుపల్లి, భద్రంపల్లి గ్రామాల్లో శుక్రవారం డా. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్ర వేత్తలు పర్యటించారు. ప్రధాన శాస్త్రవేత ఠాగూర్ నాయక్, జిల్లా అధికారి సుభాషిణి గ్రామంలోని ఉల్లి పంటలను పరిశీలించారు. గత నెలలో కొన్ని ప్రైవేటు కంపెనీ నుంచి …
-
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వేంపల్లె సీఐ చాంద్ బాషా హెచ్చరించారు. వేంపల్లెలోని పులివెందుల, కడప రోడ్డు ప్రాంతాల్లో మద్యం సేవిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తరలించి, వారిపై …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి
దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు …
-
తాజా వార్తలుతెలంగాణ
జోగుళాంబ గద్వాల జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కె.టి దొడ్డి మండలంలో “బ్రయిట్ ఫిచర్ స్కూల్ ” ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇష్టనుసారంగా నడిపిస్తున్నారు. నూతనంగా.. బాలాజీ అనే వ్యక్తి స్కూల్ ప్రారంభం చేసి …
-
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదని ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల …