నారాయణ పేట*జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ముదిరాజ్ సంగం కొడంగల్ తాలుక కార్యదర్శి నెల్లి రాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున …
breaking news
-
-
రాయికల్ పట్టణానికి చెందిన ఇమ్మడి విజయ్ కుమార్- హరిణి ల కుమారుడు హశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాయికల్ మండలం వడ్డలింగాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం నూనె పప్పు సబ్బులు కూరగాయలుపంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
-
జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ జట్టు గోల్ కీపర్గా వేంపల్లెలోని డా. వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాచవీటి తేజేంద్ర ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో తేజేంద్ర గోల్ కీపర్ …
-
పులివెందుల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బుధవారం ఎంపీడీవో దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యల పైన, అభివృద్ధి పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఈ …
-
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా ఛైర్ మెన్ తులసిరెడ్డి కలిశారు. బుధవారం హైదరాబాదులోని సెక్రటేరియట్ లో తులసిరెడ్డి ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అలాగే …
-
వేంపల్లెలో రోడ్డు విస్తరణలో భాగంగా 33/11కెవి రాజారెడ్డి నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఫీడర్ నందు మరమ్మతుల కార్యక్రమం చేపట్టనున్నట్లు బుధవారం విద్యుత్ జేఈ శివ దినేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్ సి …
-
జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నూతనంగా ఎన్నికైన కార్యవర్గం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలువగా నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెదలు …
-
రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అలియాస్ వీసా రెడ్డి జర్నలిస్టులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ పి.గన్నవరం త్రీ రోడ్ జంక్షన్లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేఖరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై …
-
ప్రొద్దుటూరు స్థానిక నేతాజీ నగర్ 3వ లైన్ లో నివాసముంటున్న గడ్డమీది బాలనాగమ్మ హత్యోదంతం పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది. గంటల వ్యవధిలోనే చేధించి నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం డిఎస్పీ మురళీధర్ విలేకరులతో మాట్లాడుతూ మృతురాలు భర్త గడ్డమీద రామయ్య …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన హోంమంత్రి అనిత.
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగింది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ …