పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటున్న విశ్వనాథరెడ్డి అనే ఉపాధ్యాయుని ఇంట్లో మంగళవారం దొంగతనం జరిగింది. సోమవారం పనుల నిమిత్తమై ఆయన కడపకు వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి పసిగట్టిన దొంగలు ఇంటి తలుపులకు ఉన్న తాళాలు పగులగొట్టి 10తులాల …
ఏపీ రాజకీయాలు
-
-
పులివెందులలోని మెడికల్ కళాశాల ముందు మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఓ బైక్ ను నేషనల్ హైవే పనులు చేస్తున్న క్యాంపర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లింగాల మండలం పుట్టినంతలా గ్రామానికి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
బొబ్బిలి లో శాసనసభ్యులు RSVKK రంగారావు (బేబీ నయన) ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన విజయనగరం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు..
బొబ్బిలి లో శాసనసభ్యులు RSVKK రంగారావు (బేబీ నయన) ని వారి కార్యాలయంలో విజయనగరం సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు నీ రంగారావు (బేబీ నయన) సన్మానించారు. ఇరువురు కలిసి నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై …
-
కడప – రేణిగుంట జాతీయ రహదారి పనులు త్వరగా మొదలు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. చెన్నై, ముంబై కలిపే రహదారి.. కేంద్ర ప్రభుత్వం రూ. 2254 కోట్లతో రొడ్డును మంజూరు …
-
పెండింగ్ లో ఉన్న భూములను పరిశీలించిన బి.మఠం మండల తహశీల్దార్ శ్రీనివాసులు.. కడప జిల్లా బిమఠం మండలం లోని బద్వేలు మైదుకూరు జాతీయ రహదారి NH67 రోడ్డు విస్తరణలో భాగంగా నందిపల్లె లో పెండింగ్ లో ఉన్న భూములను బి.మఠం మండల …
-
విశాఖ దక్షిణ నియోజకవర్గం అల్లిపురంలో జగన్నాథస్వామి తిరుగు రధాయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు, తనయులు కందుల కేదార్ నాథ్, కందుల బధరీనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసారు. …
-
గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన బాలిక శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్త రెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక.. రోజు మాదిరిగానే ఉదయం స్కూల్ కి వెళ్లి …
-
సమాచార హక్కు చట్ట న్యాయ పోరాట సమన్వయ కమిటీ, ప్రజా రక్షణ భేరి కమిటీల గ్రామ స్థాయి లో సభ్యత్వ పొందినవారు మీరు అక్కడ సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అండగా ఉండేలా తయారు చేస్తాం అని రాష్ట్ర అధ్యక్షులు పొన్నా …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
తరచూ యాక్సిడెంట్.. స్పీడ్ బ్రేకర్స్ కోసం ఎమ్మెల్యే గణబాబు దృష్టికి తీసుకెళ్తా వైటిఆర్
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ 52 వార్డు లో రోడ్డుమీద అలాగే శాంతినగర్ జంక్షన్ లో యువత బైక్స్ మీద వేగంగా డ్రైవ్ చేయడం.. అలాగే స్థానికులకు భయాందోళన చెందుతున్నారు. స్థానికుల ఇబ్బంది కలగడం గమనించిన వై టి ఆర్.. మూడు రోడ్డులు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం కృషి : పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి విభాగం, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన …