అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రూ. 20 వేల ఇస్తామన్నారు. …
ఏపీ రాజకీయాలు
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
-
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ హాల్ లో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ, తదితర శాఖల …
-
గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలాడుతోంది.గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి సోమవారం నాటికి మూడు టీఎంసీ ల నీరు చేరిందని అధికారులు …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ..
స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శృతిన్జాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్ ను స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విలీనం చేయాలని ర్యాలీ చేపట్టారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ …
-
విశాఖ సిటీలో మరో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై శనివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఓ నిందితుడు దాడి చేయడంతో ఆ కానిస్టేబుల్ చెయ్యి విరిగింది. ఈ ఘటనలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ …
-
ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఏపీ అప్పులు ఆర్థిక శాఖ సిఫారసులకు లోబడే ఉన్నాయని తెలుపుతూ వివరాలు తెలియజేశారు. గత 4 ఏళ్ళ కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1లక్ష 77వేల 990కోట్లు అప్పు చేసిందని.. …
-
శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం శ్రీవారిని దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకొని, నిర్వాసితులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ని కోరిన బీజేపీ నేతలు
రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని బిజెపి గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింగరావు, బిజెపి జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ …
-
ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు …
-
వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం సమీపంలో కారు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. …