ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం గతంలో( BiFR) గవర్నమెంట్ అండర్ టేకింగ్ కంపెనీలు అన్ని లాస్ లో ఉండేటప్పుడు కంపెనీ మూతపడే టైములో వీటిని బి ఐ ఎఫ్ ఆర్ వెళ్లకుండా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ని ఒప్పించి …
telugu news
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
-
రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో గత నాలుగవ తేదీన రాత్రి గుర్తు తెలియని దుండగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు డి.ఎస్.పి ని కలిశారు. రామచంద్రపురం డి.ఎస్.పి. బి …
-
4 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం బాలాజీ నగర్ లో నిర్వహించారు. యశోద హాస్పిటల్, మలక్పేట గుండెకు సంబంధించిన పరీక్షలు బీపీ షుగర్, శరత్ మాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి …
-
ఆంధ్రప్రదేశ్తాజా వార్తలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకొని, నిర్వాసితులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ని కోరిన బీజేపీ నేతలు
రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని బిజెపి గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింగరావు, బిజెపి జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ …
-
ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు …
-
తాజా వార్తలుతెలంగాణ
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయండి.. సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్
నిట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలనీ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు. పిడిఎస్ యు రాష్ట్ర కొన్సిల్ సమావేశాలు సంగారెడ్డ్ లోని టి ఎనిజివో భవన్ లో శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిట్ …
-
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. భూసేకరణ సహా మొత్తం రూ.20-25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించనుంది. ఉమ్మడి కృష్ణా, GNT జిల్లాల్లో CRDA పరిధిలో 189కి.మీ మేర ఈ ORRని నిర్మిస్తారు. అలాగే …
-
శ్రీశైలం దేవస్థానం యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం జేసీబీతో చదును చేస్తుండగా శివలింగంతో పాటు నంది విగ్రహం లభ్యమైంది. ఆ శివలింగం వద్ద గుర్తు తెలియని లిపితో గుర్తులు రాసి ఉన్నాయి. వాటిని …
-
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ.. కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐ.ఎన్.టి.యు.సి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ దర్నాలో ఐఎన్టియూసి నాయకుడు త్యాగరాజన్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబర రావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గోన్నారు. …
-
అయిదేళ్ల చిన్నారి రియాన్షిక తలలో పెన్ను దిగబడటంతో మృతి చెందింది. భద్రాచలం పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక యూకేజీ చదువుతుంది. మంచంపై కూర్చోని రాసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడగా తలలోకి పెన్ను దిగింది. దీంతో కుటుంబీకులు వెంటనే స్థానిక …