ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో శనివారం రాత్రి జరిగిన ‘పల్లె పాటల ప్రస్తానం పాటకు పాతికేళ్ళు’ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు ఆలపించిన పల్లె పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. గాయకుడు పాగి వెంకన్న పాటల ప్రస్థానానికి పాతికేళ్ళునిండిన సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. …
telugu news
-
-
నారాయణఖేడ్ పట్టణంలోని మహాంకాళీ నగర్ కాలనీలో గల ఓ ఇంట్లో పొగాకు మరియు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం అందుకున్న సి.సి.యస్ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు రూ. 4,53,748 విలువ గల …
-
నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాదులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో మక్తల్, నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గం లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మాణానికై మూడు దశలు …
-
తాజా వార్తలుతెలంగాణ
గౌరవ ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ…
ఆందోల్ నియోజకవర్గం ,జూలై 18 (శ్రావ్య న్యూస్ ) చౌటకూర్ మండలంలోవైద్య ఆరోగ్య, శాఖ , దామోదర రాజనర్సింహ & ,సైన్స్ టెక్నాలజీ ఆదేశాల మేరకు గురువారం రోజు న . చౌటకూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద 31 …
-
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తొండూరు ఎస్ఐ లక్ష్మినారాయణ హెచ్చరించారు. గురువారం ఆయన తొండూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణ నష్టం చేయకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే …
-
నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే సృష్టిస్తోందని అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ తీవ్రంగా విమర్శించారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియం లో “సంక్షోభంలో విశాఖ …
-
నారాయణ పేట*జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 164 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఈ సందర్బంగా ముదిరాజ్ సంగం కొడంగల్ తాలుక కార్యదర్శి నెల్లి రాములు మాట్లాడుతూ పండుగ సాయన్న అణగారిన వర్గాల తరపున …
-
రాయికల్ పట్టణానికి చెందిన ఇమ్మడి విజయ్ కుమార్- హరిణి ల కుమారుడు హశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాయికల్ మండలం వడ్డలింగాపూర్ గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి నెలకు సరిపడా బియ్యం నూనె పప్పు సబ్బులు కూరగాయలుపంపిణీ చేశారు.ఈ సందర్భంగా …
-
జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ జట్టు గోల్ కీపర్గా వేంపల్లెలోని డా. వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాచవీటి తేజేంద్ర ఎంపికయ్యారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫ్లోర్ బాల్ పోటీల్లో తేజేంద్ర గోల్ కీపర్ …
-
పులివెందుల ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బుధవారం ఎంపీడీవో దివాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యల పైన, అభివృద్ధి పైన చర్చించడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఈ …