Home » కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
 కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సి ఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర ప్రతినిధి, భువనగిరి : రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొదటి విడత మాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి శుక్రవారం సిఎం, ఎంపి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రెటరీ పోత్నక్ ప్రమోద్ కుమార్, టీపీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవి కుమార్, మాజీ చైర్మన్ బర్రెంగీర్, భువనగిరి అసెంబ్లీ ఇంచార్జ్ ఎండి వజిత్, భువనగిరి పట్టణ ఇంచార్జ్ సోమ రవీందర్ రెడ్డి, భువనగిరి పట్టణ అధ్యక్షులు డాకూరిప్రకాష్, మండల కార్యదర్శి గోమారి ఎల్లారెడ్డి, అర్బన్ కాలనీ వీరేకర్ శ్రీనివాస్, మహంకాళి సురేష్, జాంగీర్, బాబా, ఒగ్గు రమేష్, బర్ల ఉప్పలయ్య, తల్జూరి నరసింహ, రైతులు నాయకులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in