స్టాచ్యూ ఆఫ్ యూనియన్ (ఎస్ఓయూ) పేరిట అమెరికాలో 100 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర …
రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది …
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన …
జమ్మలమడుగు నగరంలోని పలు ప్రాంతాలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక …
వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగి కింద పడిపోయి ఆదివారం తెల్లవారుజామున దాహం.. దాహమంటూ …
చీని రైతులకు అన్యాయం చేస్తే సహించమని వ్యాపారులను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం పులివెందుల మార్కెట్ యార్డులో …
కెమెరా చేతపట్టి స్వయంగా ఫోటో జర్నలిస్టును ఫోటోలు తీసిన సీఎం గుంటూరు : వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి …
రిమాండ్ కి నిందితుడు – ఎస్పీ జానకి షర్మిల ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర శ్రీ …
రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి …
డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. …
ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కార్డ్యక్ట్ వెయిటింగ్ హాల్ నందు విశ్వ చారిటబుల్ ట్రస్ట్ వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ …
ప్రగతిశీల యువజన సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పివైఎల్, పిఓడబ్ల్యు పాల్వంచ డివిజన్ కమిటీ …