మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపకు చెందిన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి భద్రతను పునరుద్ధరించాలని వైఎస్సార్ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ.. సాక్షుల రక్షణ పథకం కింద పిటిషనర్కు 1+1 పోలీసు భద్రత …
v1meida1972@gmail.com
-
ఆంధ్రప్రదేశ్క్రైమ్తాజా వార్తలురాజకీయం
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలువిద్య
జిల్లాలో వరదల వల్ల ముంపు బారిన పడ్డ 47 ఆవాసాలు : కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్
గోదావరి నది వరదలు మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 మండలాలలో 47 ఆవాసాలు ముంపు బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. వరద ప్రభావంతో 21,492 కుటుంబాలు ముంపు బారిన పడ్డాయని ముంపు …
-
కొండాపురం మండలంలో అనధికారికంగా విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నారని ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ విమర్శించారు. సోమవారం కొండాపురంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు నెల నుంచి కొండాపురం పట్టణంలో ఎక్కువగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని …
-
సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
-
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యంతాజా వార్తలురాజకీయం
వరద ముంపు కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అచ్చన్న నాయుడు
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. ఆదివారం కె. గంగవరం మండల పరిధిలోని కోటిపల్లి …
-
పి.గన్నవరం మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదీ పాయలో పడవ బోల్తా పడింది. లంక ప్రాంతం నుంచి అవతలకి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవగా …
-
జాతీయతాజా వార్తలుతెలంగాణ
తల్లిదండ్రులు లేని పిల్లలకు రూ. 2 లక్షల సాయం అందించిన ఫాతిమా స్వచ్చంద సేవ సంస్థ..
ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూళ్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆశాబి, సబియా, ఆఫ్రిన్ చిన్నారులకు సంస్థ …
-
రామచంద్రపురం నియోజకవర్గం కే. గంగవరం మండలం కోటిపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. …
-
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని బాలాజీహిల్స్ లో బంజారా కుటుంబ సభ్యులు నిర్వహించిన సీత్లాభవాని పండుగ కార్యక్రమంలో కార్పోరేటర్ భూక్య సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అసోసియేషన్ సభ్యులు, బంజారా …
-
వేంపల్లెలో ఇటీవల సయ్యద్ నూర్జహన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన జాఫర్, సాదక్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.4.80 లక్షలు విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ కేఎస్ …